అస్సాంలో టాటా గ్రూప్ సెమీకండక్టర్ ప్రాజెక్ట్‌ ప్రారంభం

డైలీ మిర్రర్ డాట్ న్యూస్,న్యూఢిల్లీ, ఆగస్టు 4,2024: సెమీకండక్టర్ రంగం భవిష్యత్తుకు పునాది కానుందని టాటా గ్రూప్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్. నిత్య జీవితంలో చాలా విషయాల్లో చిప్స్ ఉండే భవిష్యత్తు రాబోతోందని అన్నారు. అస్సాంలోని మోరిగావ్‌లో ప్రారంభం కానున్న సెమీకండక్టర్…