చెరువుల అభివృద్ధి పనులను పరిశీలించిన హైడ్రా కమిషనర్..

డైలీ మిర్రర్ డాట్ న్యూస్, హైదరాబాద్, మార్చి 25,2025: చెరువుల అభివృద్ధి పనులను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ మంగళవారం పరిశీలించారు. మాదాపూర్‌లోని తమ్మిడికుంట, బొరబండ